ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు 2నుంచి బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు

ABN, First Publish Date - 2020-10-30T00:27:12+05:30

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గాజువాకలో జరగనున్న పార్టీ శిక్షణ తరగతుల ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు.

సమావేశ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నేతలు రవీంద్ర, కరణంరెడ్డి నరసింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గాజువాకలో జరగనున్న పార్టీ శిక్షణ తరగతుల ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయనాయకులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సునీల్‌ దేవధర్‌, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఆయన వెంటన కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు, సిరసపల్లి నూకరాజు, గూటూరు శంకరరావు, దీనంకొండ కృష్ణంరాజు, వర్రి లలిత పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T00:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising