ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోడ్ల అభివృద్ధికి రూ.3.06 కోట్లు

ABN, First Publish Date - 2020-12-06T05:54:05+05:30

నియోజకవర్గంలోని రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో మూడు రహదారుల అభివృద్ధికి రూ.3.06 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ



చోడవరం, డిసెంబరు 5: నియోజకవర్గంలోని రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో మూడు రహదారుల అభివృద్ధికి రూ.3.06 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈ వివరాలను శనివారం విలేకరులకు అందించారు. రావికమతం మండలంలోని కొత్తకోట మర్రిపాలెం రోడ్డు నుంచి గొల్లపాలెం మార్గానికి రూ.కోటి 15 లక్షలు, ఆర్‌ఈసీ రోడ్డు నుంచి మట్టవానిపాలెం వయా గుడివాడ రహదారికి రూ.కోటి 16 లక్షలు, బుచ్చెయ్యపేట మండలంలో బుచ్చెయ్యపేట కేపీ అగ్రహారం మార్గం నుంచి ఐతంపూడి రోడ్డుకు రూ.74.70 లక్షలు మంజూరైనట్టు ఆయన చెప్పారు.


Updated Date - 2020-12-06T05:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising