ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-28T05:04:12+05:30

దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

శరత్‌ చంద్రమౌళి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాటిచెట్లపాలెం, డిసెంబరు 27: దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న ఓ వ్యక్తి మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌ఏడీ సమీపంలోని సాకేతపురంలో ఉంటున్న నేమాని శరత్‌ చంద్రమౌళి (39) ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. దీనికితోడు మూర్చవ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సోదరుడు సుందరరామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-28T05:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising