ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై వైసీపీ నాయకుల కపట ప్రేమ

ABN, First Publish Date - 2020-12-13T06:06:03+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల వైసీపీ నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నరని అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్‌

అనకాపల్లి, డిసెంబరు 12: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల వైసీపీ నాయకులు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నరని అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రైతాంగానికి నిరాశ, నిస్పృహలు తప్ప మరేమీ లేదన్నారు. వరుస తుఫాన్లతో రాష్ట్రంలో లక్షలాది ఎక్షరాల్లో పంటలు నాశనమై రైతులు అవస్థలు పడుతుంటే, కనీసం పంట బీమా కట్టకపోవడం దారుణమన్నారు. రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తే వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో సమాధానం చెప్పాలని జగదీశ్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-13T06:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising