ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న పూదోటకు పూర్వ వైభవం

ABN, First Publish Date - 2020-12-11T04:42:34+05:30

దశాబ్దాల చరిత్ర కలిగిన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి పూదోటకు పూర్వవైభవం తీసుకురావడంలో పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు భాగస్వాములు కావాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.

మొక్కలు నాటుతున్న స్వాత్మానందేంద్ర సరస్వతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, డిసెంబరు 10: దశాబ్దాల చరిత్ర కలిగిన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి పూదోటకు పూర్వవైభవం తీసుకురావడంలో పాలకమండలి సభ్యులు,  అధికారులు, సిబ్బంది, భక్తులు  భాగస్వాములు కావాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా దేవస్థానం పాలకమండలి చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమం లో భాగంగా స్వామీజీ గురువారం తొలిమొక్కనాటి శ్రీకారం చుట్టారు. అనంతరం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, ఉత్తర నియోజకవర్గ వైసీపీ నేత కేకే రాజు, పాలకమండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, భక్తులు మొక్కలను నాటారు. 

Updated Date - 2020-12-11T04:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising