ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో-3 రద్దుపై పోరాటం ఉధృతం చేస్తాం

ABN, First Publish Date - 2020-06-05T09:43:07+05:30

జీవో నంబర్‌-3 రద్దుకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోడా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ 


పాడేరు: జీవో నంబర్‌-3 రద్దుకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోడా సింహాద్రి, సోమెలి సింహాచలం అన్నారు. గురువారం ఉద్యోగుల భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో తాము జీవో-3పై ఉద్యమిస్తామన్నారు. అలాగే సీపీఎంకు అనుబంధంగా ఉండే గిరిజన సంఘంతో తాము కలవబోమన్నారు. స్వతంత్రంగానే ఉద్యోగుల సంఘాలతో తమ ఉద్యమాన్ని చేపడతామన్నారు. అలాగే సుప్రీంకోర్టు జీవో-3ని రద్దు చేసి ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T09:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising