ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసిడ్‌ దాడి బాధితురాలికి న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2020-12-29T05:38:55+05:30

భర్త చేతిలో యాసిడ్‌ దాడికి గురై అవస్థలు పడుతున్న జోగ అపర్ణకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెందుర్తి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రిలే దీక్ష శిబిరాన్ని నిర్వహించారు.

దీక్షకు సంఘీభావం తెలుపుతున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, డిసెంబరు 28: భర్త చేతిలో యాసిడ్‌ దాడికి గురై అవస్థలు పడుతున్న జోగ అపర్ణకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెందుర్తి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  రిలే దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెందుర్తిలో ఈ సంఘటన జరిగింది. దీక్షకు బీఎస్సీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు బోను కృష్ణ, గొర్లె రామునాయుడు, జి.అప్పలరాజు, షేక్‌ షఫీఉల్లా   సంఘీభావం తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆమె అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-29T05:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising