ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూటిపాల భూములపై తహసీల్దార్‌ విచారణ

ABN, First Publish Date - 2020-11-25T06:48:40+05:30

తూటిపాలలో సర్వే నంబరు 210లో ఉన్న 76.55 ఎకరాల భూమిపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీ విచారణ చేపట్టారు.

రైతుల నుంచి వివరాలు తీసుకుంటున్న తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాకవరపాలెం, నవంబరు 24: తూటిపాలలో సర్వే నంబరు 210లో ఉన్న 76.55 ఎకరాల భూమిపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీ విచారణ చేపట్టారు. ఈ భూములపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్‌ గ్రామసభలో విచారణ నిర్వహించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తహసీల్దార్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీటీ చైన్లు, ఆర్‌ఐ నరేంద్ర, వీఆర్వో అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T06:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising