ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్డు కమిటీలను ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2020-12-14T04:46:25+05:30

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 13: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి గంటా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం, అధిష్టాన వర్గం ఇచ్చిన పిలుపు మేరకు విధిగా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గం ఇన్‌చార్జి విజయ్‌బాబు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-14T04:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising