ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్ర వీడితే.. అభివృద్ధి కనిపించేది

ABN, First Publish Date - 2020-12-05T04:16:10+05:30

స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ నిద్ర వీడి కళ్లు తెరిచి చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని టీడీపీ నాయకుడు సివేరి అబ్రహం అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సివేరి అబ్రహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ నేత సివేరి అబ్రహం 

అరకులోయ, డిసెంబరు 4: స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ నిద్ర వీడి కళ్లు తెరిచి చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని టీడీపీ నాయకుడు సివేరి అబ్రహం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చంద్రబాబు హయాంలో మన్యం చీకటిలోకి వెళ్లిందని అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెదలబుడును దత్తత తీసుకొని చేసిన అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రతీ గ్రామంలో చంద్రన్న బాటల పేరిట సిమెంటు రోడ్లు, వీధి కాల్వలు, నీటి పథకాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు శెట్టి బాబూరావు, శెట్టి అప్పాలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T04:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising