ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2020-06-07T08:13:52+05:30

విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో పీటీడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబస్‌స్టేషన్‌, జూన్‌ 6: విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో పీటీడీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నది. గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్‌, హౌరా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు నగరానికి వస్తున్నాయి. ఈ ప్రయాణికులలో శ్రీకాకుళం, విజయనగరం, పలాస, సోంపేట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. రైళ్లు వచ్చే సమయానికి రైల్వేస్టేషన్‌ బస్టాపులో బస్సులు నిలిపి, వచ్చిన ప్రయాణికులకు అక్కడే థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం రైల్వే స్టేషన్‌ నుంచి ఎనిమిది బస్సులు శ్రీకాకుళానికి, 12 బస్సులు విజయనగరానికి నడిపారు.

Updated Date - 2020-06-07T08:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising