ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈ-స్పందన’కు 8 ఫిర్యాదులు

ABN, First Publish Date - 2020-12-15T05:55:55+05:30

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ-స్పందన కార్యక్రమానికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి.

కార్యక్రమంలో పాలొగన్న ఏడీసీ ఆశాజ్యోతి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకోజీపాలెం, డిసెంబరు 14: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ-స్పందన కార్యక్రమానికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. ఏడీసీ ఆశాజ్యోతి ఆయా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని మూడు రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ ఏవీ రమణి, సన్యాసిరావు, ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వరరావు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వై.మంగపతిరావు, జేడీ విజయభారతి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T05:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising