ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

270 గిరిజన గ్రామాల్లో సోలార్‌ ద్వారా తాగునీటి పఽథకాలు

ABN, First Publish Date - 2020-11-21T05:58:03+05:30

ఏజెన్సీలోని 270 గ్రామాలకు సోలార్‌ ఆధారిత నీటి పథకాలు మంజూరయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని 270 గ్రామాలకు సోలార్‌ ఆధారిత నీటి పథకాలు మంజూరయ్యాయి. గతంలోనే 755 గ్రామాలకు సోలార్‌ ఆధారిత పథకాలు మంజూరుచేశారు. అయితే వీటిలో 270 గ్రామాల్లో బోర్లు వేయడానికి తగిన రహదారి సదుపాయం లేదు. ఆయా గ్రామాల్లో సోలార్‌ ఆధారిత నీటి పథకాలు ఏర్పాటుచేస్తామని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ వి.రవికుమార్‌ తెలిపారు. ఒక్కో పథకానికి రూ.ఏడున్నర లక్షలు వెచ్చిస్తామన్నారు. ఈ పథకం నుంచి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పారు.

Updated Date - 2020-11-21T05:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising