ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

378 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2020-12-13T06:19:01+05:30

మండల కేంద్రంలోని పన్నేడ గ్రామ సమీపంలో 378 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు. శనివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ముంచంగిపుట్టు నుంచి మైదాన ప్రాంతానికి వెళుతున్న వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడన్నారు.

పట్టుబడిన గంజాయి బస్తాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కూరగాయల మధ్య రవాణా

వ్యాన్‌ సీజ్‌.. డ్రైవర్‌ పరారీ

పెదబయలు, డిసెంబరు 12: మండల కేంద్రంలోని పన్నేడ గ్రామ సమీపంలో 378 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు. శనివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ముంచంగిపుట్టు నుంచి మైదాన ప్రాంతానికి వెళుతున్న వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడన్నారు. తమ సిబ్బంది వాహనాన్ని తనిఖీ చేయగా కూరగాయలు ట్రేల మధ్యలో 378 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. వాహనాన్ని సీజ్‌ చేసినట్టు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ రాజారావు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 


Updated Date - 2020-12-13T06:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising