ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలి దశ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి: జేసీ

ABN, First Publish Date - 2020-12-04T04:31:50+05:30

మలిదశ కొవిడ్‌ మరింత ప్రమాదకరమనే హెచ్చరికల నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదుర్కోవాలని జేసీ-2 గోవిందరావు సూచించారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జేసీ-2 గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, డిసెంబరు 3: మలిదశ కొవిడ్‌ మరింత ప్రమాదకరమనే హెచ్చరికల నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదుర్కోవాలని జేసీ-2 గోవిందరావు సూచించారు. ఎంపీ డీవో కార్యాలయంలో గురువారం ఆయన అధికారులు, సచివాలయ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో అధికారులు బాధ్యతగా పనిచేసి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్‌నా యుడు, ఏవో షేక్‌బాబూరావు, ఈవోపీఆర్‌డీ ప్రేమసాగర్‌, హౌసింగ్‌ ఏఈ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising