ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిప్‌యార్డులో మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించాలి

ABN, First Publish Date - 2020-08-03T09:43:52+05:30

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో శనివారం జరిగిన క్రేన్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ బుద్ద ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా డిమాండ్‌


అనకాపల్లి, ఆగస్టు 2 : హిందుస్థాన్‌ షిప్‌యార్డులో శనివారం జరిగిన క్రేన్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు చెల్లించి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 

Updated Date - 2020-08-03T09:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising