ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలను సందర్శించిన ఆర్‌జేడీ

ABN, First Publish Date - 2020-12-03T05:34:24+05:30

మండలంలోని కూండ్రం, కొప్పాక, మామాడిపాలెం ఉన్నత పాఠశాలలను ఆర్‌జేడీ కె.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు.

కూండ్రం హైస్కూల్‌లో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఆర్‌జేడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూరు: మండలంలోని కూండ్రం, కొప్పాక, మామాడిపాలెం ఉన్నత పాఠశాలలను ఆర్‌జేడీ కె.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఉపాధ్యాయులను ఆరా తీశారు. అలాగే విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేసుకున్నారు. విద్యార్థులు తప్పకుండా మాస్కు ధరించేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో దివాకర్‌ ఉన్నారు.


Updated Date - 2020-12-03T05:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising