ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీరం సచివాలయాన్ని సందర్శించిన ఆర్డీవో

ABN, First Publish Date - 2020-11-28T05:18:09+05:30

జి.మాడుగుల మండలం భీరం సచివాలయాన్ని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.

పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆర్డీవో.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరురూరల్‌(జి.మాడుగుల), నవంబరు 27: జి.మాడుగుల మండలం భీరం సచివాలయాన్ని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సిబ్బంది ప్రతీ రోజు కార్యాలయానికి వస్తున్నది? లేనిది? అడిగి తెలుసుకున్నారు. అన్నిరకాల సచివాలయ సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని ఆదేశించారు. అనంతరం నుర్మతి గ్రామంలో చేపట్టిన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్నబాబు, తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T05:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising