ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం కార్డుల మ్యాపింగ్‌ వేగవంతం కావాలి

ABN, First Publish Date - 2020-12-11T04:51:02+05:30

బియ్యం కార్డుల మ్యాపింగ్‌ వేగవంతం కావాలి

బియ్యం కార్డుల మ్యాపింగ్‌ను తెలుసుకుంటున్న శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డీఎస్‌వో శివప్రసాద్‌

నర్సీపట్నం, డిసెంబరు 10 : బియ్యం కార్డుల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఆర్‌.శివప్రసాద్‌ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. పెదబొడ్డేపల్లిలో గల  సచివాలయాన్ని గురువారం సందర్శించి పలు సూచనలు చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి రేషన్‌ సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేసే ప్రక్రియ ప్రారం భం కానున్న నేపథ్యంలో మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌వో రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising