ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత రేషన్‌ అందడం లేదు.

ABN, First Publish Date - 2020-11-28T05:16:02+05:30

స్థానిక జీసీసీ డిపో సేల్స్‌మేన్‌ సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ గిరిజనులు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డీటీకి ఫిర్యాదు చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీటీకి గిరిజనుల ఫిర్యాదు

గూడెంకొత్తవీధి, నవంబరు 27: స్థానిక జీసీసీ డిపో సేల్స్‌మేన్‌ సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ గిరిజనులు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. డిపో పరిధిలో 500 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్‌ 27వ తేదీ నాటికి సగం మంది కూడా పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా నెట్‌వర్క్‌ పనిచేయడం లేదని కుంటిసాకులు చెప్పి ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన డీటీ రాజ్‌కుమార్‌ మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్టు వారికి తెలిపారు.

Updated Date - 2020-11-28T05:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising