ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేలు రకం విత్తనాలు ఎంచుకోండి

ABN, First Publish Date - 2020-12-30T05:38:24+05:30

చెరకు రైతులు మేలురకం విత్తనాలు ఎంచుకోవాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి సూచించారు.

రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న భరతలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి


తుమ్మపాల, డిసెంబరు 29: చెరకు రైతులు మేలురకం విత్తనాలు ఎంచుకోవాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి సూచించారు. తుమ్మపాలలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చెరకు తోటలో పశువుల ఎరువులను తప్పనిసరిగా వేయాలన్నారు. వరి వేసే రైతులు విత్తనోత్పత్తి చేసుకోవడం మంచిదన్నారు. మొక్కజొన్న వేసే రైతులు జీరో టిల్లేజ్‌ పద్ధతులు పాటిస్తే దిగుబడులు బాగుంటాయని చెప్పారు. అనంతరం రైతులకు ఇంద్రావతి రకం విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో డాక్టర్‌ కేవీ రమణమూర్తి, ఏవో రామపద్మలత, ఆత్మ ఏటీఎం కె.రామకృష్ణ, ఏఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T05:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising