ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌

ABN, First Publish Date - 2020-12-04T05:41:26+05:30

తెలుగు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ గురువారం ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆకాశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీలేరు, డిసెంబరు 3 : తెలుగు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ గురువారం ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. లంబసింగి నుంచి సీలేరు వరకు ఎత్తైన కొండలు, కోనలు, జలపాతాలు వంటి సహజసిద్ద అందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. సినిమా షూటింగ్‌లకు ఈ ప్రాంతాలు అనుకూలమైనవన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సినీ నటుడిగా రాణించగలమని నాన్నగారి సూచనల మేరకే వచ్చానన్నారు. ఆకాష్‌ వెంట నర్సీపట్నం వైసీపీ శాసనసభ్యుడు ఉమాశంకర్‌ గణేష్‌ తల్లి, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

 

Updated Date - 2020-12-04T05:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising