ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.80 లక్షలకు చేరుకున్న పీటీడీ ఆదాయం

ABN, First Publish Date - 2020-12-05T05:20:34+05:30

ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్‌ రోజువారీ ఆదాయం రూ.80 లక్షలకు చేరుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబస్‌స్టేషన్‌, డిసెంబరు 4: ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్‌ రోజువారీ  ఆదాయం రూ.80 లక్షలకు చేరుకున్నది. కొవిడ్‌-19 అన్‌లాక్‌ తరువాత మెల్లగా కోలుకుంటున్న పీటీడీకి గడచిన నాలుగు రోజులు 850 సంస్థ బస్సుల నుంచి  సగటున రోజుకు రూ.80 లక్షలు ఆదాయం వచ్చింది.  ఇంకా  201 అద్దె బస్సులు రోడ్డెక్కితే రోజువారీ ఆదాయం కోటి రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని పీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌-19కు ముందు రీజియన్‌లో 850 సంస్థ బస్సులు, 201 అద్దె బస్సులు ద్వారా సగటున రోజుకు రూ. 1.10 కోట్లు ఆదాయం వచ్చేది.


Updated Date - 2020-12-05T05:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising