ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పదో తరగతి పరీక్షలకు రక్షణ చర్యలు చేపట్టాలి’

ABN, First Publish Date - 2020-05-18T09:12:06+05:30

రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో రక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ విద్యాశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో రక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు బాల వికాస్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి నరవ ప్రకాశరావు లేఖ రాశారు. బాలల ఆరోగ్య రక్షణ కోసం కనీస చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఇప్పటికే క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారని, ఈ కేంద్రాలను పరీక్షల నిర్వహణకు సురక్షితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరీక్షలకు ముందుగానే ఆయా కేంద్రాలను శానిటైజేషన్‌ చేయాలన్నారు. పరీక్ష రాయడానికి అనువుగా బల్లలు, కుర్చీలు, గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మాస్క్‌లు, భౌతిక దూరం నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

Updated Date - 2020-05-18T09:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising