ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలువురు డీఎస్పీలకు పదోన్నతి?

ABN, First Publish Date - 2020-09-17T12:32:32+05:30

రాష్ట్రవ్యాప్తంగా పలువురు డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ జాబితాలో విశాఖ జోన్‌కు చెందిన ఎస్‌.వెంక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పలువురు డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ జాబితాలో విశాఖ జోన్‌కు చెందిన ఎస్‌.వెంకటరావు, రారాజుప్రసాద్‌, జీబీఆర్‌ మధుసూదనరావు, చౌదరి పాపారావు, ఎంఆర్‌కే రాజు, ఎల్‌.అర్జున్‌, విమలకుమారి ఉన్నారు. వీరంతా 1989 బ్యాచ్‌లో ఎస్‌ఐలుగా ఎంపికైనవారు. ఒకటి, రెండు రోజుల్లో పదోన్నతి ఉత్తర్వులు వెలువడతాయంటున్నారు.

Updated Date - 2020-09-17T12:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising