పలువురు డీఎస్పీలకు పదోన్నతి?
ABN, First Publish Date - 2020-09-17T12:32:32+05:30
రాష్ట్రవ్యాప్తంగా పలువురు డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ జాబితాలో విశాఖ జోన్కు చెందిన ఎస్.వెంక
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పలువురు డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ జాబితాలో విశాఖ జోన్కు చెందిన ఎస్.వెంకటరావు, రారాజుప్రసాద్, జీబీఆర్ మధుసూదనరావు, చౌదరి పాపారావు, ఎంఆర్కే రాజు, ఎల్.అర్జున్, విమలకుమారి ఉన్నారు. వీరంతా 1989 బ్యాచ్లో ఎస్ఐలుగా ఎంపికైనవారు. ఒకటి, రెండు రోజుల్లో పదోన్నతి ఉత్తర్వులు వెలువడతాయంటున్నారు.
Updated Date - 2020-09-17T12:32:32+05:30 IST