ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొయ్యూరు అడవుల్లో గాలింపు

ABN, First Publish Date - 2020-12-04T06:12:41+05:30

విశాఖ జిల్లా కొయ్యూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి ముగ్గురు మావోయిస్టు నేతలు వచ్చినట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు.

గాలింపు చర్యల్లో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మావోయిస్టు నేతలు వచ్చినట్టు పోలీసులకు సమాచారం?


విశాఖపట్నం, డిసెంబరు 3: విశాఖ జిల్లా కొయ్యూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి ముగ్గురు మావోయిస్టు నేతలు వచ్చినట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు, మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే రక్షణ దళ సభ్యురాలు రామె మడ్కామి బుధవారం కొరాపుట్‌లో లొంగిపోయింది. ఆమె ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే పోలీసులు గాలింపు చేపట్టినట్టు చెబుతున్నారు.  మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ముద్రపడిన బూదరాళ్లు, ఎం.భీమవరం, యు.చీడిపాలెం పంచాయతీల సరిహద్దు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి గాలిస్తున్నారు. అలాగే ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.


Updated Date - 2020-12-04T06:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising