ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసిరకం పప్పు పంపిణీపై విచారణ

ABN, First Publish Date - 2020-12-03T05:33:15+05:30

తారకరామాకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నాసిరకం పప్పు పంపిణీపై సీడీపీవో పి.దుర్గావరలక్ష్మి విచారణ చేపట్టారు.

అంగన్‌వాడీ కేంద్రంలో విచారణ చేపడతున్న సీడీపీవో వరలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి రూరల్‌, డిసెంబరు 2: తారకరామాకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నాసిరకం పప్పు పంపిణీపై సీడీపీవో పి.దుర్గావరలక్ష్మి  విచారణ చేపట్టారు. ఈ కేంద్రంలో నాసిరకం పప్పు దినుసులు పంపిణీ చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలిని విచారించారు. అనంతరం కార్యకర్తకు మెమో జారీచేశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో రేబాక సెక్టార్‌ సూపర్‌వైజర్‌ జి.సుహాసిని పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising