ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంతంగా రహదారి నిర్మాణం

ABN, First Publish Date - 2020-07-26T10:53:40+05:30

మండలంలోని మూరుమూల బస్కీ పంచాయతీ పరిధిలోని పిరిబంద గోందన గ్రామాల ప్రజలు సొంతంగా రహదారిని ఏర్పాటు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరకు రూరల్‌, జూలై 25: మండలంలోని మూరుమూల బస్కీ పంచాయతీ పరిధిలోని పిరిబంద గోందన గ్రామాల ప్రజలు సొంతంగా రహదారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈమేరకు శనివారం గ్రామస్థులు కలసి రహదారి పనులు ప్రారంభించారు. ఈరెండు గ్రామాల్లో 30 పీవీటీజీ కుటుంబాలు నివసిస్తున్నాయని బస్కీ పంచాయతీ ఎంపీటీసీ మాజీ సభ్యుడు బురిడి దశరథ్‌ తెలిపారు. రహదారి సౌకర్యం కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో రెండు గ్రామాల గిరిజనులు సొంతంగా రహదారి నిర్మాణం ప్రారంభించినట్టు గ్రామస్థులు సమర్డి ఆనంద్‌, సమర్డి కామేష్‌ తెలిపారు.

Updated Date - 2020-07-26T10:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising