ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశీలనలో కొత్త రైల్వే జోన్‌ బోర్డు’

ABN, First Publish Date - 2020-09-22T10:28:10+05:30

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న కొత్త రైల్వే జోన్‌(దక్షిణ కోస్తా రైల్వే) రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని బోర్డు డిప్యూటీ డైరక్టర్‌(ఎఫిషియెన్సీ అండ్‌ రీసెర్చి) సునిల్‌ ప్రభాత్‌ తెలిపారు. విశాఖపట్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న కొత్త రైల్వే జోన్‌(దక్షిణ కోస్తా రైల్వే) రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని బోర్డు డిప్యూటీ డైరక్టర్‌(ఎఫిషియెన్సీ అండ్‌ రీసెర్చి) సునిల్‌ ప్రభాత్‌ తెలిపారు.


విశాఖపట్నంలోని ఇసుకతోటకు చెందిన సామాజిక కార్యకర్త జగన్‌ మురానీ కొత్త రైల్వే జోన్‌ గురించి లేఖ రాయగా దానికి ఆయన స్పందించి సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఓఎస్‌డీని నియమించారని, సమగ్రమైన నివేదిక కూడా బోర్డుకు చేరిందని, పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-22T10:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising