ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడు నుంచి ఎంపీఈడీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-09-27T11:38:55+05:30

ఏడు నుంచి ఎంపీఈడీ పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), సెప్టెంబరు 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(ఎంపీఈడీ) నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు ఏడు నుంచి నిర్వహించనున్నట్టు వర్సిటీ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రం సంచాలకులు ఆచార్య ఎన్‌.విజయ్‌మోహన్‌, విబాగాధిపతి డాక్టర్‌ ఎ.పల్లవి వెల్లడించారు. ఈనేపథ్యంలో పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయడంతోపాటు కొవిడ్‌-19 నిబంధనలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-27T11:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising