ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నేడు

ABN, First Publish Date - 2020-04-06T10:19:47+05:30

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమ వారం పలు సేవా కార్యక్రమాలు చేపడు తున్నట్టు ఎమ్మెల్సీ మాధవ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సే పీవీఎన్‌ మాధవ్‌


పెదవాల్తేరు: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమ వారం పలు సేవా కార్యక్రమాలు చేపడు తున్నట్టు ఎమ్మెల్సీ మాధవ్‌ పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాపై కులమతాలకు అతీతంగా సమష్టిగా పోరాడాలన్నారు. విశాఖను రెడ్‌ జోన్‌గా ప్రకటించడం బాధాకరమని, మూడు రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం శోచనీయమన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ నేతలు నగదు పంపిణీ చేయడం నీతిబాహ్యమైన చర్యగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-04-06T10:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising