ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంతాలకు పోవద్దు.. మనస్సు మార్చుకోండి

ABN, First Publish Date - 2020-12-18T05:29:10+05:30

రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ అనవసర పంతాలకు పోకుండా మనస్సు మార్చుకోవాలని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు హితవు పలికారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బుద్ద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ బుద్ద హితవు


చోడవరం, డిసెంబరు 17: రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ అనవసర పంతాలకు పోకుండా మనస్సు మార్చుకోవాలని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిగా ఆంధ్రులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారన్నారు. ఉపాధి బిల్లుల మంజూరులో కక్షసాధింపు తగదని, ప్రభుత్వం నుంచి వడ్డీతో సహా రాబడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట నాయకులు బత్తుల తాతయ్యబాబు, మల్లునాయుడు, పెదబాబు, పూతి కోటేశ్వరరావు, బి.లక్ష్మణరావు, ఎస్‌.శ్రీను, వి.అప్పారావు, డి.కిశోర్‌, త్రినాథరావు, ఎస్‌.సత్యారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T05:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising