ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌ పీఠం దక్కించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-20T05:08:25+05:30

జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

కమిటీ సభ్యులను అభినందిస్తున్న గంటా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదే లక్ష్యంగా పనిచేయండి

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గంటా పిలుపు

కంచరపాలెం, డిసెంబరు 19: జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నర్సింహనగర్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి బాధ్యత పార్టీ వార్డు అధ్యక్షులదేనని తెలిపారు. విజయంపై పూర్తి బాధ్యత తీసుకున్న వారినే అధ్యక్షులుగా నియమిస్తున్నామని, వారు స్థానిక సమస్యలపై దృష్టిసారించి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షులను గంటా అభినందించారు. 


Updated Date - 2020-12-20T05:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising