ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసర సరుకుల కొరతలేకుండా చర్యలు: ఐటీడీఏ పీవో

ABN, First Publish Date - 2020-03-27T10:06:29+05:30

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఏజెన్సీలో నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో డీకే బాలాజీ అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు: లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఏజెన్సీలో నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, జీసీసీ, ఎంపీడీవోలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సరుకుల రవాణాకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాలని స్పష్టం చేశారు.


వ్యాపారులు నిత్యావసర సరకుల ధరలు పెంచకుండా పర్యవేక్షించాలన్నారు. జాతర్లు, సామూహిక విందులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. వైద్య సిబ్బంది, గ్రామ వలంటీర్లు సమగ్రంగా సర్వే చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, డీఎల్‌పీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T10:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising