ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-21T05:13:10+05:30

ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి కరాస ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందాడు.

మృతుడు వినోద్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌ఏడీ జంక్షన్‌, డిసెంబరు 20: ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి కరాస ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపట్నానికి చెందిన వినోద్‌ కుమార్‌ సాహు(28) పోర్టులో కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అతను మర్రిపాలెం నుంచి ఎన్‌ఏడీ కూడలి వైపు బైక్‌పై వస్తుండగా కరాస ప్రాంతంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎయిర్‌పోర్ట్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-21T05:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising