ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య.. ఆ భర్త ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2020-06-22T15:47:05+05:30

భార్య, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయారనే మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో పెనుమంచి రమణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య 


తాటిచెట్లపాలెం (విశాఖ): భార్య, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయారనే మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో పెనుమంచి రమణ (35) భార్య రమణమ్మ ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. టైల్స్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇటీవల అతడి భార్య పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలానే వెళ్లిపోయి, కొద్దిరోజుల తరువాత తిరిగి వచ్చిందని, తరచూ ఇలానే వెళ్లిపోతుండడంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  సోదరుడు రామునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-22T15:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising