ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహాచల దేవస్థానం ఈఈ బదిలీ

ABN, First Publish Date - 2020-05-18T09:14:18+05:30

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న బి.మల్లేశ్వరరావును విజయవాడ సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న బి.మల్లేశ్వరరావును విజయవాడ సమీపంలోని పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానానికి బదిలీ చేశారు. సుమారు 26 ఏళ్ల కిందట వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగంలో విధుల్లో చేరిన ఆయన తర్వాత కాలంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా, డిప్యూటీ ఇంజనీర్‌గా, ప్రస్తుతం కార్యనిర్వాహక ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంచి అధికారిగా పేరొందిన ఆయన తాజాగా దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అంశాలపై ఇబ్బందులకు గురవ్వడంతో స్వయంగా బదిలీ చేయించుకున్నట్టు తెలుస్తోంది.  

Updated Date - 2020-05-18T09:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising