ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రోడ్లకు మహర్దశ

ABN, First Publish Date - 2020-11-28T06:14:33+05:30

కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.68 కోట్లతో జిల్లాలో మూడు రహ దారుల విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులను మంజూరుచేసింది.

అభివృద్ధి చేయనున్న కశింకోట-బంగారుమెట్ట రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్తరణ, అభివృద్ధి పనులకు

రూ.68 కోట్ల కేంద్రం నిధులు

పరిపాలనా ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం


విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.68 కోట్లతో జిల్లాలో మూడు రహ దారుల విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులను మంజూరుచేసింది. కశిం కోట-బంగారుమెట్ట (బుచ్చెయ్యపేట మండలం) 24.065 కిలోమీటర్ల రోడ్డుకు రూ.32 కోట్లు, జాతీయ రహదారి నుంచి పద్మనాభం మండలం రేవిడి వెంకటా పురం నుంచి ఐనాడ, కోరాడ, మజ్జిపేట మీదుగా విజయనగరం- రాయ్‌పూర్‌ జాతీయ రహదారిని కలుపుతూ 11.560 కి.మీ. రోడ్డుకు రూ.16 కోట్లు, చోడవరం మండలం గవరవరం నుంచి దేవరాపల్లి మండలం కాశీపురం వరకు 15.295 కి.మీ. రోడ్డుకు రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.

Updated Date - 2020-11-28T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising