ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి లేని గిరిజనులను గుర్తించాలి

ABN, First Publish Date - 2020-12-28T05:30:00+05:30

మన్యంలో వ్యవసాయ భూమి లేని గిరిజనులను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

పాడేరు, డిసెంబరు 28: మన్యంలో వ్యవసాయ భూమి లేని గిరిజనులను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. సోమవారం ఆయన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, వెలుగు అధికారులతో ప్రభుత్వ పథకాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి లేని ప్రతీ గిరిజన కుటుంబానికి రెండు ఎకరాల భూమిని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములను గిరిభూమి పోర్టల్‌లో పొందుపరచాలన్నారు. ఈ సమావేశంలో వెలుగు ఏపీడీ మురళి, వ్యవసాయశాఖ ఏడీ రత్నకుమారి, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising