ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ఎకరాలు ప్రభుత్వానికి.. ఆరు ఎకరాలు రామాలయ నిర్మాణానికి దానం..

ABN, First Publish Date - 2020-06-25T19:24:20+05:30

సెంటు స్థలం కనిపిస్తే ఎలా ఆక్రమించేద్దామా అని చూస్తున్న ఈ రోజుల్లో, ఏకంగా తొమ్మిది ఎకరాల భూమిని దానం చేసి ఔదార్యం చాటుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరి మహిళ  యోగేశ్వరి ఔదార్యం


గూడెంకొత్తవీధి(విశాఖ): సెంటు స్థలం కనిపిస్తే ఎలా ఆక్రమించేద్దామా అని చూస్తున్న ఈ రోజుల్లో, ఏకంగా తొమ్మిది ఎకరాల భూమిని దానం చేసి ఔదార్యం చాటుకుంది ఓ గిరి మహిళ. మండలంలోని లక్కవరం గ్రామానికి కంకిపాటి యోగేశ్వరి తనకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో మూడు ఎకరాలు ప్రభుత్వానికి, ఆరు ఎకరాలు రామాలయానికి దానంగా ఇచ్చారు. తన తల్లిదండ్రులు కంకిపాటి చేతిపదల్‌,చంద్రమ్మ జ్ఞాపకార్థంగా భూమి దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ రాముకు భూమి పత్రాలను యోగేశ్వరి దంపతులు అందజేశారు. యోగేశ్వరి దంపతుల  ఉదారతను మండలం ప్రజలు అభినందించారు.

Updated Date - 2020-06-25T19:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising