ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా నదిలో మహిళ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-12-04T05:05:40+05:30

మండలంలోని ఉమ్మలాడ శారదా నదిలో గురువారం మహిళ మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునగపాక, డిసెంబరు 3 : మండలంలోని ఉమ్మలాడ శారదా నదిలో గురువారం మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణ జరపగా అనకాపల్లి గాంధీబొమ్మ వద్ద గల నాయీబ్రాహ్మణ వీధికి చెందిన మళ్లవరపు పార్వతి (50)గా గుర్తించారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహం కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. పార్వతికి ఆమె కుమార్తె మంగళవారం ఫోన్‌ చేయగా, ఎత్తకపోవడంతో  సమీప కుటుంబ సభ్యులను వాకపు చేశారు. దీంతో వారంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించగా, గురువారం మధ్యాహ్నం  మృతదేహాన్ని శారదానదిలో కనుగొన్నారు. ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-04T05:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising