ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8న సాదాసీదాగా ‘కొండగుడి పండుగ’

ABN, First Publish Date - 2020-12-06T04:56:04+05:30

విశాఖలోని మేరీమాత కొండగుడి పండుగను ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ కొండల జోసఫ్‌, మీడియా ఇన్‌చార్జి జె.ఎల్‌.రవికుమార్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్‌ కొండల జోసఫ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైరెక్టర్‌ కొండల జోసఫ్‌

డాబాగార్డెన్స్‌, డిసెంబరు 5: విశాఖలోని మేరీమాత కొండగుడి పండుగను ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ కొండల జోసఫ్‌, మీడియా ఇన్‌చార్జి జె.ఎల్‌.రవికుమార్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. మహోత్సవ కమిటీ కన్వీనర్‌ చిన్నప్పరెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జరిగే వేడుకల్లో తలనీలాలు సమర్పణ, మేరీమాత స్వరూపంతో తిరు ప్రదక్షిణ, పలు ఇతర సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. విశ్వాసకులను కేవలం మేరీమాత దర్శనానికే అనుమతిస్తామన్నారు. విశ్వాసకులు గుంపుగా కాకుండా ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ పర్యాయాలు జరిగే ప్రార్థనల్లో నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని సూచించారు. విశ్వాసకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి రావాలన్నారు.  నవంబరు 29న ప్రారంభమైన వేడుకలు 8వ తేదీన జరిగే ప్రధాన పండుగతో ముగియనున్నాయి. 

Updated Date - 2020-12-06T04:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising