ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూలో ‘కట్టమంచి’ జయంతి

ABN, First Publish Date - 2020-12-11T05:06:05+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉప కులపతి సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి జయంతిని గురువారం ఏయూలో ఘనంగా నిర్వహించారు.

కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు 10: ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉప కులపతి సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి జయంతిని గురువారం ఏయూలో ఘనంగా నిర్వహించారు. పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న కట్టమంచి విగ్రహానికి వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో దార్శనికతతో విశాఖలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దిన ఘనత కట్టమంచికే దక్కిందనికొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, రాజేంద్ర కర్మార్కర్‌, సుమిత్ర, భట్టి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising