ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11న కార్తీక దీపోత్సవం

ABN, First Publish Date - 2020-12-05T03:43:22+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నగరంలో ఈనెల 11న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.

ఎంవీపీలోని ఏఎస్‌రాజా గ్రౌండ్స్‌ను పరిశీలిస్తున్న టీటీడీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎస్‌రాజా గ్రౌండ్స్‌ను పరిశీలించిన టీటీడీ అధికారులు

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 4: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నగరంలో ఈనెల 11న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా గ్రౌండ్స్‌ను టీటీడీ అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డాక్టర్‌ కె.రాజగోపాలన్‌, కల్యాణోత్సవం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌ ఆర్‌ఎస్‌ గోపాల్‌, టీటీడీ భక్తి చానల్‌ సీఈవో సురేష్‌కుమార్‌, ఎస్‌ఈ జగదీశ్వరరెడ్డి, సూపరింటెండెంట్‌ వెంకటరమణ, రవిశంకర్‌రెడ్డి, సురేష్‌బాబు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రుషికొండలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.


Updated Date - 2020-12-05T03:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising