ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆత్మ నిర్భర్ భారత్’తో ఏపీకి ఎన్నో ప్రయోజనాలు : హరిబాబు

ABN, First Publish Date - 2020-07-09T22:47:49+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సంక్షోభంతో కుదేలైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సంక్షోభంతో కుదేలైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్యాకేజీ విషయమై బీజేపీ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతోందని హరిబాబు వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడిన అన్ని వర్గాలను అదుకోవడమే ఈ ప్యాకేజీ లక్ష్యమని హరిబాబు మరోసారి స్పష్టం చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్యాకేజీ ఎంతో దోహదం చేస్తోందన్నారు.

Updated Date - 2020-07-09T22:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising