ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2020-12-13T06:10:33+05:30

అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు.

అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

హుకుంపేట: అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. విద్యార్థులు అబ్దుల్‌ కలాం రాసిన పుస్తకాలు చదివితే ఎన్నో విజయాలు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సోమేశ్వరరావు, సీఐ మీసాల కృష్ణమూర్తి, టి.సురేష్‌, మధుసూదన్‌, సాగరి రాజశేఖర్‌, జలుగు వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising