ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ పథకాలు అందాలి

ABN, First Publish Date - 2020-12-06T06:16:42+05:30

సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందాలని ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు.

పెదలబుడు-2 సచివాలయంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్‌

అరకులోయ, డిసెంబరు 5: సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందాలని ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని పెదలబుడు-2 సచివాలయాన్ని ఆయన సందర్శించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. తోడు పథకం కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని పంచాయతీ కార్యదర్శి శేఖర్‌బాబుచ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాంబాబు పలు పథకాల లబ్ధిదారుల జాబితాల గురించి పీఓకు వివరించారు.

Updated Date - 2020-12-06T06:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising