ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీడీఏ పీవోకు అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం అభినందనలు

ABN, First Publish Date - 2020-12-03T06:22:58+05:30

లాక్‌డౌన్‌ సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు విశాఖ జిల్లాలో సేవలు అందించినందుకు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ను అభినందిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ లేఖ రాశారు.

ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


లాక్‌డౌన్‌ సమయంలో అందించిన సేవలకు గుర్తింపు


పాడేరు, డిసెంబరు 2: లాక్‌డౌన్‌ సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు  విశాఖ జిల్లాలో సేవలు అందించినందుకు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ను అభినందిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ లేఖ రాశారు. జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారిగా ఉన్న ఆయన (అప్పట్లో సబ్‌ కలెక్టర్‌) ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాలకు పంపడానికి ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు, కార్మికులకు ఆయన సేవలు అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి... ఐటీడీఏ పీవోను అభినందించారు.  



Updated Date - 2020-12-03T06:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising