ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌ వార్డులో 14 మంది గిరిజనులు

ABN, First Publish Date - 2020-03-29T10:18:34+05:30

అరకు వ్యాలీ మండలం కొత్త బల్లుగూడ గ్రామానికి చెందిన 14 మంది గిరిజనులను నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం: అరకు వ్యాలీ మండలం కొత్త బల్లుగూడ గ్రామానికి చెందిన 14 మంది గిరిజనులను నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. కాకినాడ హార్బర్‌లో కూలిపని చేసే వీరు లాక్‌డౌన్‌తో తమ సొంతూరు వస్తుండగా పోలీసులు అడ్డుకుని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనందున హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని అధికారులు తెలిపారు. అలాగే విజయవాడ నుంచి ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు నర్సీపట్నం రాగా వారికి పరీక్షలు చేసి విశాఖ విమ్స్‌కు తరలించామన్నారు.

Updated Date - 2020-03-29T10:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising