ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్వత్రిక సమ్మె విజయవంతం

ABN, First Publish Date - 2020-11-27T06:03:06+05:30

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది.

పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరురూరల్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది. పాడేరులో సీఐటీయూ మండల కార్యదర్శి ఎల్‌.సుందరరావు ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం నుంచి అంబేడ్కర్‌ కూడలి మీదుగా ఆశ, అంగన్‌వాడీ, మిడ్డేమీల్స్‌, ఆటో, ముఠా, భవననిర్మాణ కార్మికులు, వెలుగు వీవోఏలు, హాస్టల్‌ కాఫీ కార్మికులు, పంచాయతీ, జీసీసీ, ఆస్పత్రి, మార్కెట్‌యార్డు కార్మికులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్‌.శంకరరావు, పాలికి లక్కు, రాధాకృష్ణ, భాగ్యలక్ష్మి, మంగమ్మ, దాసమ్మ, భాను, కాంతమ్మ, సరస్వతి, పుణ్యవతి, రాజు, మాలిబాబు, గౌరినాయుడు, బాషా, నరసయ్య, వరహాలు, చలపతి, ప్రభు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T06:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising